మనిషి గురించి "సంపూర్ణంగా" తెలియజేయడం, మనిషి సమస్యలు వివరించి దానికి పరిష్కారం తెలియజేయడం, భవిష్యత్తులో "సమస్యలు" రాకుండా ఎలా జీవించాలో తెలియజేయడం మానవశాస్త్రపు "లక్ష్యం" ...
5, ఏప్రిల్ 2015, ఆదివారం
కాలుష్యం
పర వ్యక్తులతో కలయిక, పర వ్యక్తుల దగ్గర వ్యక్తిత్వానికి చెందిన అంశాల బందీగా ఉండటం లాంటి ప్రక్రియల వల్ల కాలుష్యం ఏర్పడి వృద్ధి చెందుతుంది.
పరస్పర అవగాహన ద్వారా జరిగిన "కాలుష్యం" తరువాత "బంధం" అనే ప్రక్రియలోకి మారింది. వ్యక్తి యొక్క ఏదేని అంశం దాచి, బంధించి, వ్యక్తి యొక్క అనుమతితో నిమిత్తం లేకుండా ఆ "అంశం" ద్వారా ఆ వ్యక్తి యొక్క "శక్తి - సామర్ధ్యాలను రహస్యంగా గ్రహించడం" అనే "చోరకళ" ఉనికిలోకి వచ్చి, వృద్ధి చేయబడింది.
గుడి, మసీదు, చర్చి లాంటి వ్యాపార కూడళ్ళు ఈ చోరకళతోనే నిర్మించబడ్డాయి.
బంధించడం అనేది అధర్మానికి ప్రాణ వాయువు (ఆక్సీజన్) లాంటిది.
ధర్మ క్షీణత/ అధర్మ వృద్ధి అనేది బంధం ద్వారా జరిగింది. జరుగుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి