సత్యం పూర్తిగా తెలిసిన తర్వాత మాత్రమే వ్యక్తి ధర్మబద్ధంగా జీవించడానికి వీలవుతుంది.
అధర్మం సృష్టించిన బంధాలు తెంచుకోకుండా, కాలుష్యాన్ని తొలగించకుండా వ్యక్తులు సత్యాన్ని తెలుసుకోలేరు.
"సత్యం తెలుసుకోవాలి"
"ధర్మబద్ధంగా జీవించాలి"
ఈ సంకల్పంతో తొలి అడుగు వేయండి. ధర్మం+ దైవం మీ మలి అడుగులకు రాజ మార్గం నిర్మిస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి